నీటి కష్టాలు.. కన్నీటి వ్యథలవుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటి ముంగిలిలోకి నల్లాలో తాగునీరొచ్చింది. అనాదిగా పడుతున్న ఇబ్బందులకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయ్యింది.
పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీరు సరఫరా చేసేందుకు, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్లను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో పచ్చ
ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�