గద్దర్ అనే ఒక మహత్తర విప్లవ సాంస్కృతిక శక్తి వారసత్వం గజిబిజిగా మారుతున్నది. ఆయన తన ఆటపాటలతో అణగారిన ప్రజలతో పాటు సాధారణ సమాజంపై సైతం కొన్ని దశాబ్దాల పాటు వేసిన అనితరమైన ముద్ర వారసత్వం ఎవరిది అంటే వెంట�
వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగిం
తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రజలు పట్టం కట్టాలని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ది పీఠం ఆధ్వర్యంలో పద్మవిభ�