కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ�
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు మాదన కుమారస్వామి ఎర్రవెల్లి ముత్యంరావు తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు.
బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన
JD Vance Meets PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల తర్వాత వారిద్దరూ ప్రత్యేకంగా భేట�
నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు.
Russia | ఉక్రెయిన్లో యుద్ధంతో సంబంధం ఉన్నవారితో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో యుద్ధభూమిలో ఇప్పటికైనా బాంబుల మోతకు ఫుల్స్టాప్ పడుతుందని భావించారు.