దేశీయ టాబ్లెట్ పీసీ మార్కెట్లో యాపిల్ హవా కొనసాగుతున్నది. గతేడాది, డిసెంబర్ త్రైమాసికంలోనూ సంస్థ 25 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచిందని సర్వే వెల్లడించింది.
ఒప్పో భారత్లో తన తొలి ట్యాబ్లెట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. జులై 18న భారత్లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ను ఆవిష్కరించేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దానికి ముందు కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆ బడ్జెట్కు ఆమోదం దక్కింది. పార్లమెంట్లో ఆ సమావేశం జరిగింది. నిర్మల �
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రోజున.. పార్లమెంట్కు ఆర్థిక మంత్రి ఓ సూట్కేసుతో వచ్చేవారు. ఆ బ్రీఫ్కేస్లో ఉన్న బడ్జెట్ పత్రాలను సభలో చదివి వినిపించేవారు. ఇదీ ఒకప్పటి ట్రె�