మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర
మానవజాతి చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినట్టే.. గుండె వ్యాధులను కూడా కరోనాకు పూర్వం, కరోనా తర్వాత.. అనే కోణంలో బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కరోనా గాయాలు సలుపుతూనే ఉన్నాయి. కొవిడ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ.. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిన్నాయి. ఎముకలు, కండరాలను సైతం వదల్లేదా మహమ్మారి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా నీరసం, అ�
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ భారత్లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్ వైరస్ మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెం�
Omicron Symptoms | గత రెండేళ్లుగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్ కారణమవుతోం�
కనిపిస్తే టీకా వేసుకున్న కేంద్రంలో తెలియజేయాలి కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు సీరమ్ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం స్వల్ప కేసుల్లో (10 లక్షల డోసులకు 0.6
హైదరాబాద్,మే 12: బ్లాక్ ఫంగస్ ఈ పేరువింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సో�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్ర�
మెదడుపై.. కరోనా ప్రభావం వైరస్ ధాటికి దెబ్బతింటున్న నరాలు స్టెరాయిడ్స్తో కంటిచూపు కోల్పోయే ప్రమాదం మానసికంగానూ మార్పులు.. డిప్రెషన్లోకి జారిపోతున్న జనం ఇప్పటికే నగరంలోని పలు దవాఖానల్లో నమోదైన కేసులు
ఆందోళనా చెందొద్దు.. అప్రమత్తతే ముఖ్యం హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దగ్గు లేదు, జ్వరం లేదు, జలుబు లేదు కానీ కొవిడ్ పాజిటివ్. ఇలాంటి పరిస్థితులను ఆషామాషీగా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని వైద్�
నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు. కిడ్నీ స్టోన్ల సమస్య చాలా మందికి వస్తున్నది. దీంతో ఏం చేయాలో తెలియిక సతమతమవుతున్నారు. స్టోన్లు బాగా పెరిగే వరకు తెలియకుండా ఉ