తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ
శక్తివంచన లేకుండా కష్టపడుదాం. జిల్లాను స్వచ్ఛసర్వేక్షణ్లో అగ్రగామిగా నిలుపుదాం’ అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందుకుసాగుతున్నది. పల్లెలు మురిసేలా, పట్టణాలు మెరిసేలా సకల హంగులు కల్�
Minister KTR | విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించగా, రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. దీనిలో 25వేల లోపు ఉన్న జనాభా ఉన్న మున్సిపల్లో కొత్తపల్లి మున్సిపల్ మొదటి ర్య�
స్వచ్ఛతలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి�
జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 పోటీల్లో మన పట్టణాలు మెరిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు సత్తా చాటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, జగిత్యాల జి�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందువరసలో నిలుస్తున్నది. ముఖ్యంగా స్వచ్ఛతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించింద
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్న
పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స