చండీగఢ్: తల్లికి ఎవరితోనో సంబంధం ఉందని అనుమానించిన కుమారుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల సోనా దేవి భర్త చనిపోయాడు. దీంతో ఆమె హిసార్ జిల్లా గర్హి
భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది.
అనుమానమే జీవితంగా బతికేవాళ్లను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొందరికి ప్రతీది అనుమానమే. దేనిపైనా నమ్మకం ఉండదు. నిజ నిర్ధారణ చేసుకోరు. బలమైన నమ్మకం కలిగేంత వరకూ అనుమానం బుర్రను తొలిచేస్తూనే ఉంటుంది. ఇలాం�