మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ�
సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంగీలు విప్పి ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడ�
పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట పడుక
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాజీ సర్పంచ్లు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్లు ఆకస్మాత్తుగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీ�
స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీసులో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సర్పంచుల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స
పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న గాంధీ విగ్రహాల�