భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి (Surabhi Vani Devi) అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. విద్యార్థులు అర్ధా�
PV Narasimha Rao | ప్రధానిగా దేశానికి నూతన దిశా నిర్దేశం చేసి, కాంగ్రెస్ పార్టీకి చిరకీర్తిని కట్టబెట్టిన పీవీ నరసింహారావు పేరెత్తడానికే ఆ పార్టీ నేతలకు భయం! ఢిల్లీకి రాజైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పేరు తలచుకోవడాన�
అమీర్పేట్, ఆగస్టు 11 : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. వరల్డ్ ఎల్డర్స్ డే వేడుకలను ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్
కొండాపూర్, ఆగస్టు 9: ఆదిమానవుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భవిషత్ తరాలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఆద్య కళా ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. సోమవారం మాదాపూర్లోని ఆర్ట�
మేడ్చల్, జూలై 20(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం జరిగేలా, ప్రభుత్వ చట్టాలు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలని, అందుకు సహకరిద్దామని మేడ్చల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్స�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తె�
జూబ్లీహిల్స్ జోన్ బృందం,/బంజారాహిల్స్/ ఖైరతా బాద్/అమీర్పేట్/బేగంపేట్/బన్సీలాల్పేట్ జూన్2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర�
సురభి వాణీదేవికి కరోనా | శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సురభివాణీదేవి గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగ సంఘాల నాయ�