మాదాపూర్లోని సియెట్ కాలనీలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్నిరోజులుగా హైడ్రా అధికారులు చేపట్టిన పూడికతీత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. అయితే రంగనాథ్ పర్యటన, ఎఫ్�
సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధిక�
తెల్లవారుజామున ఐదుగంటలకు.. గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలపైకి జేసీబీలు తోలాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశాయి. సామానులన�
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన