వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేం�
Sunburn | జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar District) పలిమెల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఎండ తీవ్రతకు(Sunburn) తట్టుకోలేక మృతి( Woman dies) చెందింది.
ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన
ఇందల్వాయి మండలం డొంకల్ గ్రామపరిధిలోని డొంకల్ తండాలో రామావత్ అఖిల్ అనే ఐదేండ్ల బాలుడు వడదెబ్బతో మృ తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad | న్యూఇయర్ సందర్బంగా హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ ఈవెంట్పై దుమారం చెలరేగుతోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై ష
ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రతలతో మూగ జీవాలకు వడదెబ్బ కొట్టే ప్రమాదముందని, తగిన జాగ్రత్తలు తీస�