పెరిగిన చక్కెర ధరల కారణంగా వినియోగ వస్తువుల కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో బిస్కెట్లు, చాక్లెట్లు, లడ్డూలు వంటి మిఠాయి పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. అమ్మకాలకు కీలకమైన ఈ �
మార్కెట్లో నిరంతరం చక్కెర సరఫరాను కొనసాగించేందుకు, కృత్రిమ కొరతను నివారించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి చక్కెర కోటా విధానాన్ని సవరించనున్నది.
పండుగ సీజన్ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని,
వంటింట్లో తీపినిచ్చే చక్కెర ఇప్పుడు పెరిగిన ధరతో చేదెక్కింది.. మరోవైపు రుచినిచ్చే ఉల్లిగడ్డ పెరిగిన ధరతో ఘాటెక్కింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యులు.. ఇప్పుడు చక్కెర, ఉల్లి ధరల
దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. ఆదివారం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్ ర్యాట
sugar prices : దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాలే కారణమనే ప్రచారం జరుగుతోంది.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్లో చక్కెర సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. బహిరంగ మార్కెట్లో నిల్వలు అంతకంతకూ పడిపోతుండటం, సరఫరా మందగించడంతో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో �
Sugar Prices : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Union Govt | చక్కెర ధరల (Sugar Price) ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం (Uniong Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చక్కెర డీలర్లు 30 రోజులకు మించి స్టాకు నిలువ ఉంచరాదని, గరిష్ఠంగా నాలుగు వేల క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్�
బియ్యం, పప్పులు, పలు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో, ఇప్పుడు చక్కెర వంతు వచ్చింది. దేశీయంగా గత మూడు వారాలుగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవక