సామ్సంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్25 ఫోన్ల విక్రయాలను రాష్ట్రంలో ప్రారంభించింది. హైదరాబాద్లోని మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ స్టోర్లో ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి అందచేశారు.
కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఇద్దరూ పార్టీ ద్రోహులేనని వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ అన్నారు. వారికి కేసీఆర్ అన్ని విధాలా గుర్తింపు ఇచ్చినా పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండి�
తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జీ అకోశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వీ సుధీర్కుమార్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్�
వారం రోజులుగా కురుస్తున్న వానలు శాస్త్రవేత్తల ముందు కొత్త సవాళ్లను ఉంచాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్కుమార్ అన్నారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోద