కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్పటేల్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని బీసీ డిక్ల�
రంగారెడ్డి జిల్లా ఆలూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు మృతి చెందిన ఘటనపై స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
లగచర్ల ఘటనకు కాంగ్రెసోళ్లే బాధ్యులని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. ఈ ఘటనలో 12 మంది అధికార పార్టీ నాయకులే ఉన్నారని పేర్కొన్నారు.
దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడికక్కడ నిర్బంధించారు.
తెలంగాణ ప్రజలపాలిట అసలు కొరివి దయ్యం సీఎం రేవంత్రెడ్డేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్నివర్గాల పాలిట బూతంలా మారారని విమర్శించారు.
రాష్ర్టానికి చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎంపీ