హైదరాబాద్ : నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూరివర్సిటీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ప�
బెంగళూరు : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఇటీవల దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా.. కర్నాటక బెంగళూరులో 24 గంటల్లో 31 మంది విద్యార్థులు కరోన�
IIT Hyderabad | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)కు చెందిన 120 మంది విద్యార్థులు, సిబ్బంది గడిచిన వారంలో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులనూ సైతం నిలిపివేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద�
వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కరోనా టీకా వేయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 15నుంచి 18 సంవత్సరాలలోపు �
Indresham Gurukula school | సింగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. గురువారం
చెన్నై: ఒక ప్రైవేట్ స్కూల్లో 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ
Tech Mahindra | మేడ్చల్ జిల్లాలో ఉన్న టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థు�
Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా
29 Mumbai Medical College Students Test Positive, 27 Fully Vaccinated | ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులు కొవిడ్కు పాజిటివ్గా పరీక్షలు
చెన్నై: తమిళనాడులో స్కూళ్లు తెరిచిన మూడు రోజుల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. రెండు వారాల్లో 83 మంది స్కూలు విద్యార్థులకు కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 9-12 తరగతుల విద్యార�
కరోనా | ఉత్తరాఖండ్లోని ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు హాస్టళ్లకు సీలు వేసినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ తె