మహబూబ్నగర్ జిల్లా రామిరెడ్డిగూడెం వద్దనున్న ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రియాంక బాత్రూంలో సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ప్రియాంక మృ
భారతదేశ యువతలో ఆందోళన, నిరాశ స్థాయులు నానాటికీ పెరుగుతున్నాయట. అనేక సమస్యలు చుట్టుముట్టి.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. దేశంలో ప్రతి గంటకూ కనీసం ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్�
Residential Schools | ఖమ్మం జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ముదిగొండక�
గురుకులాల్లో ఇప్పటివరకు 48 మంది విద్యార్థులు మరణించారని, అవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Rajanna Siricilla | తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని క�
కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోట నగరంలో గత నాలుగేండ్లలో 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. గత ఏడాదిలోనే కోచింగ్ సెంటర్లలో 15 మంది మరణించారని ఇ