సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించార�
పాఠశాల యాజమాన్యం ర్యాగింగ్పై దృష్టి సారించకపోవడంతో ఓ విద్యార్థి మానసిక వేధింపులకు గురయ్యాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆల�
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు.
పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజ
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
Minister Harish Rao | విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలోగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎసెస్సీ ఉత్తమ ఫలిత