సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ ను సాధిస్తామని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సదానందం గౌడ్ అన్నారు. జగిత్యాలలో జిల్లా కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
గత 78 ఏళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించి, 79వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చారిత్రకమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చశంకర్, బైరం హరికిరణ్ హర్షం వ్య�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని ఒక పక్క ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం కాదని స్టేట్ టీచర్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ అధ్యక్ష ప్రధ
ఎస్టీయూ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు రఘోత్తంరెడ్డి, నరేందర్రెడ్డిలను గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మెదక్లోని ఎస్టీయూ భవన్లో ఎ�
ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానంలో 77 ఏండ్ల సుదీర ్ఘ పోరాట చరిత్ర ఎస్టీయూ సొంతమని ఆ సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుత�