కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు ఎన్టీపీసీ ఎగ్�
సమస్యల పరిష్కారం డిమాండ్తో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నెల 10న చర్చలకు రావాలని కార్మిక జేఏసీ నేతలను, ఆర్టీసీ యాజమాన్య అధికారులను కార్మికశాఖ ఆహ్వానించింది.
Telangana | ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో సర్కారులో అలజడి మొదలైంది. నాలుగు పథకాలు మొదలుపెట్టి, స్థానిక ఎన్నికల నుంచి గట్టెక్కుదామనుకున్న తరుణంలో ఈ తలనొప్పి ఏమిటని హైరానా పడుతున్నది.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 27న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర జేఏసీ నాయకుల సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెచేపడుతామని హెచ్చరిం
Autos bandh | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి.
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నామని ఆ సంఘం నాయకులు మంగళవారం డీఈవో రవీందర్రెడ్డికి నోటీసు అందజేశారు.