Stock Market Investments | సైబర్నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్బోయిన్పల్లికి చ�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 2,368.29 పాయింట్లు కోల్పోయి 78,918.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 728.20 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద ముగి�
సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగుల
అశ్వత్ దామోదరన్.. స్టాక్ మార్కెట్ మదుపరులకు పరిచయం అక్కర్లేని పేరు. వాల్స్ట్రీట్లో అత్యంత విశ్వసనీయమైన వాల్యుయేషన్ ఎక్స్పర్ట్ మరి. పక్కా అంచనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈయన.. ఇప్పుడు హాట్ కామె
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. ఆయా రంగాల షేర్లను దూరం పెడుతూ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి కనబర్చలేదు. విదేశీ ఇన్వెస్టర్లు సైతం పెట
దేశీయ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం కొనసాగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు మదుపరులను ప్రభావితం చేస్తున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ నష్టాలనే మూటగట్టుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. దేశ, విదేశీ పరిణామాలు మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం స్టాక్ మార్కెట్లు పడుతూ..లేస్త�