స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై అక్కడి కోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్న�
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోసారి ఆర్థిక మాం�
భారత ఆర్థిక వ్యవస్థ 2047కల్లా అభివృద్ధి చెందినదిగా అవతరించాలంటే కనీసం రెండు దశాబ్దాలపాటు 8 శాతం వృద్ధిరేటును సాధించాలని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం బంపర్మెజార్టీతో విజయసాధించడంతో సూచీలు కదంతొక్కాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్�
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతా�
సోలార్ సెల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందు కు సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే 17 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.61 వద్ద నిలిచింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 83.48 రికార్డు కనుమరుగైపోయింది. గత నె