సూర్యాపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 2న ఐటీ హబ్ అందుబాటులోకి రానున్నది. దీనిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే ఉమ్మడి నల్లగ�
పోరాట యోధులకు పుట్టినిల్లు సూర్యాపేట అని, ప్రజా ఉద్యమాల్లో ఈ నేల ఎంతో కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జిల్లా ఆర్య వైశ్య ప్రముఖ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప�
రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం సాయంత్రం తన సొంత గ్రామం నాగారంలో ఓ కార్యక్రమానికి హాజరై ఊరంతా కలియ తిరిగారు. వాడవాడకు వెళ్లి అవ్వ, తాతలను ఆత్మీయంగా పలుకరించారు. తనకు చిన్న తనంలో బట�
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తొమ్మిదేండ్లలో జరిగిన ప్రగతి కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర
మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి
తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని మరువబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.