కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని కేరళ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. కేరళ హైస్కూల్లో 62 మందిలో 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేందుకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలు.. కార్పొరేట్లో చదువుకునే పిల్లలతో పోలిస్తే ఎందులోనూ తక్కు
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భయాందోళనలకు, ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం
NTSE | జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష ( NTSE ) ఫీజు గడువును పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ సీఎం జగన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో ట�
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు| కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్మెట్రిక్ �
ఫార్మేటివ్ అసెస్మెంటే ఆధారం విద్యాశాఖ అధికారుల కసరత్తు హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్�
జూబ్లీహిల్స్, మార్చి31: కరోనా వ్యాప్తితో ఇండ్లకే పరిమితమైన పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి మోడల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎస్ఈఆర్టీ రూపొందించిన ఈ మోడల్ ప్రాక్టీస�