తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో తొలి సమావేశం జరిగింది. ఈ
తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదైంది. తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. 2019 జూన్ నుంచి 2023 అక్టోబ
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala)
ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో
ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ.5 వేలు కేటాయించింది.
Tirumala | తిరుమల (Tirumala) కు చెందిన శ్రీవాణి ట్రస్టుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు టీటీడీ బోర్డు (TTD Board) తిరుపతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీకి అనుమతించింది.
శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేకంటేశ్వర స్వామివారి శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దర్శన టికెట్లను (Darshan Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆన్లైన్ కోట
రాష్ట్రంలో 111 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మత మార్పిడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో...
టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి కొందరు వ్యక్తులు అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీటీడీ పత్రికా ప్రకటన...
టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అం దజేశారు. సోమవారం ఒక్కరోజే ఈ భారీ విరా ళం అందడం టీటీడీ చరిత�
తిరుమల : శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆల�