కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండ
Kaleshwaram | ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మాణం జరిగిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ ఉమ్మడిపాలకులు ఊదరగొట్టినా ఆచరణలో మాత్రం దుఃఖదాయినిగా మిగిలిపోయిందనేది చేదు వాస్తవం.
కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
లక్ష్మీ బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎగువ నుంచి స్వల్ప వరద వస్తుండటంతో అధికారులు ఆచితూచి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మీ పంప్హౌస్ న�
ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం స్పష్టంగా కనిపిస్తున్నది. గోదావరి ఎగువన చుక్క నీరు లేకపోవడం, దిగువన కాళేశ్వరం వద్ద ప్రాణహిత ద్వారా గోదావరిలోకి 27,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణం చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. బో �
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ముగ్గురు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైలెవల్ వంతెన సమీపంలో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేస�