AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Murder | శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్ద పనసలో దారుణం జరిగింది. ఓ జంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి చంపి కలకలం సృష్టించాడు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.