బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు
స్వదేశంలో భారత్తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టుకు చరిత అసలంక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్లో వనిందు హసరంగ దారుణ వైఫల్యంతో అతడు కెప్టెన్గా వైదొలగగా శ్�
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.
CWC 2023 | వన్డే వరల్డ్ కప్లో పడుతూ లేస్తూ నాలుగు మ్యాచ్లు ఆడితే ఒక్క విజయం మాత్రమే సాధించి బోణీ కొట్టిన శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మతీశ పతిరాన గాయంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్య
Lanka Premier League : ఐపీఎల్ 16వ సీజన్( IPL 2023) ముగిసి రెండు వారాలు కాకముందే మరో టీ20 లీగ్ మొదలవ్వనుంది. ఈసారి శ్రీలంక గడ్డపై పొట్టి క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. శ్రీలంక తొలిసారిగా లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier Lea
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
కొలంబో: ఓ సెకండ్ రేట్ను ఇండియా పంపించింది. ఇది శ్రీలంక క్రికెట్ను అవమానించడమే అని ఆ మధ్య ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కామెంట్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే చాలా మంది అతని వ్యాఖ్యలతో విభ�
కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు టీమ్ పూర్తిగా బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల �
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 3