ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి టీమ్ 1-0 తేడాతో ఢిల్లీ ఎఫ్సీపై అద్భుత విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఐ-లీగ్ 2024-25 సీజన్లో రెండు విజయాల తర్వాత శ్రీనిధి డెక్కన్కు రెండో ఓటమి ఎదురైంది. డెక్కన్ ఎరీనా వేదికగా ఢిల్లీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి.. 0-1తో పరాభవం పాలైంది.
ఐలీగ్లో భాగంగా శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ), రియల్ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన పోరు ఎలాంటి గోల్ లేకుండానే డ్రాగా ముగిసింది. గురువారం టీఆర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్�
తెలంగాణకు జాతీయక్రీడలను నిర్వహించే అవకాశమివ్వాలని భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)సీఈవో కల్యాణ్ చౌబేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు కోరారు.