రాష్ట్రంలోకి ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. గురువారం సచివాయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23లో రూ.117 కోట్ల టర్నోవర్ సాధించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన తేదీల ఆధారంగా త్వరలో నీరా కేఫ్ ప్రారంభించనున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శనివా�
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో పటాకుల వెలుగు, జిలుగుల మధ్య 36వ నేషనల్ గేమ్స్ గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సారథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్�
సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆకాంక్ష రవీంద్రభారతి, ఆగస్టు 9: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీ
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 3: ఒకప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన�
రవీంద్రభారతి, డిసెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. డ్రీమ్ రియా ల్టీ అసోసియేషన్ ఆధ
Srinivas Goud | తెలంగాణ సంస్కృతిలో భాగమైన మన బతుకమ్మ, బొడ్డెమ్మతో పాటు పేరిణి నృత్యం వల్ల దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత వచ్చిందని.. గొప్ప పేరు వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హై
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడా మౌలిక వసతుల కల్పనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో నెలకొన్న సమస్యలను మంత్రి పరిశీలించారు. బా�