జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖకు రూ. 3,794.30 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (రూ. 3,442.32 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 351.98 కోట్లు.
అత్యాధునిక వసతులతో యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపట్టి రాష్ట్రంలో యువత భవితకు బంగారు బాటలు వేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నా రు.
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఆయ న అడుగుజాడల్లో నడవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెం టర్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వం కేంద్ర వయోజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్ప్రదేశ్ జార్ఖండ్లో సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఫామ్ లేమీ, గాయాల కా�
భారత హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఏఐ)కి కేంద్ర క్రీడాశాఖ మంగళవారం అధికారికంగా గుర్తింపునిచ్చింది. దేశంలో హ్యాండ్బాల్ కార్యకలాపాలు నిర్వహించేందుకు హెచ్ఏఐకి గ్రీన్సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకు