Parliament | 17వ లోక్సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించ�
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన విధానం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘ఎంపీలు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించాలి. ఇది హుందాగా, పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలి’ అని తెలిప�
Speaker Om Birla | లోక్సభలో భద్రతా వైఫల్యంపై ఇంకా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. పార్లమెంట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా సమాధానం చెప్పాలని విపక్షాలు
Praliament | పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘ�
ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
భారత పార్లమెంట్ చరిత్రలో మంగళవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఎంపీలందరూ కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు.
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. పార్టీ 18 మంది ఎంపీల్లో 12 మంది తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలువనున్నారు. తమను ప్రత్యేక బృందంగా గుర్�
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావ�