ఆటపాటలతో గడుపుతూ, పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతియేటా జనవరి మాసంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, జూలై మాసంలో నిర్వ�
సివిల్స్లో మనోళ్లు మెరిశారు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ-2022 ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈనెల 13వ తేదీన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మ�
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని జోగుళాంబ జోన్ డీఐజీ లాల్శంకర్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అలంపూర్లోని జోగుళాంబ అమ్మవారి దర్శనం అనంతరం మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలోన�
Mahabubnagar | తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్
ఎస్పీ వెంకటేశ్వర్లు | ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు.
మహబూబ్నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం
ఎస్పీ రెమా రాజేశ్వరి | మహబూబ్నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు