పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుకాల బంపర్ డూమ్ మధ్యలో ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి అందులో
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2
డ్రైవర్లు అప్రమత్తతతోనే ప్రమాదాలను అరికట్టవచ్చని, ఆర్టీసీ డ్రైవర్లు తాము చేస్తున్నది సమాజసేవగా భావించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్సింగ్ సూచించారు.
నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సూర్యాపేట పట్టణంలో పోలీసుల తనిఖీల్లో ఆదివారం పట్టుబడిన సుమారు రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ చేసిన ఘటనల�
అర్ధరాత్రి రోడ్డుపై ఓ యువకుడిని మరో నలుగురు యువకులు దారుణంగా కొట్టిన ఘటన రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసే వారి నిల్వ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు చేసి 689 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్ చేశామని సూర్యాపేట ఎస్పీ స�