కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పే రుతో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. వారం రోజుల వ్యవధిలో పెంచికల్పేట్, సిర్పూర్-
జైనూర్ ఆదివాసీ మహిళ పై అత్యాచారానికి యత్నించి జైనూర్ ఘటనకి కారణమైన నిందితుడు ముగ్దుంపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు బోటెక్కి సోమవారం కృ ష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమైన గుర్రంగడ్డకు చే రుకున్నారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఆదుకుం�
విధుల నిర్వహణలో ఏఆర్ పోలీసుల సేవలు భేష్ అని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్తో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఏ
ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు చేపడుతున్నది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్లను బదిలీ చేయగా, ఇందులో మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్ను జగిత్యాల ఎస్పీగా, �