కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు గుడ్బై చెప్పనుందా?.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటి జారీని ఇక నిలిపివేయనుందా?.. ఈ ప్రశ్నలకు అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 నవంబర్లో పరిచయం చేసిన పథకమే రిటైల్ డైరెక్ట్ స్కీం. నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తులు/రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇదో వన్-స్టాప్ స�
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్నది. వీటిలో పెట్టుబడులు పెట్టాలని చాలామంది మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎలా ముందుకెళ్లాలి? అన్నదానిపై అవగాహన లేక వెనుకడుగేయా�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
సాంకేతిక మార్పులు పెట్టుబడులనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇలా పరిచయమైనదే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మదుపరులకు ఇదో నూతన శకంగానే చెప్పుకోవచ్చు. నేటి యువతరం సౌకర్యవంతమైన పెట్టుబడులకే ప్రాధాన్యతనిస
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సావరిన్ గోల్డ్ బాండ్స్ తాజా ఇష్యూ అక్టోబర్ 25 నుంచి ప్రారంభంకానుంది. బాండ్లకు ఈ నెల 25 నుంచి దరఖాస్తుచేసుకోవొచ్చని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ ఇష్