హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మంచు దట్టంగా కురుస్తున్నది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా పట్టణం అంతా శ్వేతవర్ణం అలుముకొన్నది. పట్టణంలో మంచును ఇలా ముద్దలు చేసి పిల్లలు
ముర్రీ: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. పంజాబ్లోని తీవ్రంగా కురుస్తున్న మంచులో చిక్కుకున్న కార్లలో ఉన్న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ముర్రీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతమైన ముర్రీకి భార�
5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 25 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ రగ్గులు కప్పుకొన్నా దూరుతున్న ఇగం మరో మూడు రోజులు ఇదే పరిస్థితి జాగ్రత్తగా ఉండాలన్న వైద్యనిపుణులు హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగ�
సిమ్లా: శీతాకాలంలో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో మంచు కురవడం సాధారణమే. కానీ ఇప్పుడు శీతాకాలం దాదాపు ముగిసిపోయింది. దక్షిణాదిలోనైతే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ప్రదేశ్ల�