Viral | పాములను పట్టుకోవాలంటే చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చి, పొడవాటి హాండిల్స్ వేసుకొని వచ్చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం వట్టి చేతులతోనే పద్నాలుగు అడుగుల పామును పట్టేశాడు.
Snake in Judge's chamber: అది బాంబే హైకోర్టు..! నిత్యం న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది, ఫిర్యాదుదారులు, ప్రతివాదులతో బిజీబిజీగా ఉంటుంది. అలాంటి హైకోర్టు ఆవరణలోకి ఇవాళ అరుదైన అతిథి వచ్చింది.
Viral Video | జంతువులపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకొంటారు. ఈ మహిళ తనకు పాములపై ఉన్న ప్రేమను ఇలా చాటుకొన్నారు. జుట్టును రబ్బర్ బ్యాండ్కు బదులు పాముతో ముడేసుకొన్నారు. అలాగే షాపింగ్కు వెళ్లారు.
ఎదులాపురం, నవంబర్ 25: మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా, కారులో పాము కనిపించడంతో అందులోని వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదిలాబా ద్ పట్టణానికి చెందిన ముగ్గురు గురువారం ఉదయం కారులో ఉట్నూర్ వెళ
Viral Video | నిగనిగలాడుతున్న ఓ భారీ పామును.. రెండేండ్ల బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పామును లాగడమే కాదు.. దాంతో కాసేపు ఆటాడేందుకు యత్నించాడు.
Viral Video: ఓ ప్రధాన రహదారిపై కారు దూసుకెళ్తున్నది. రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు ఉన్నాయి. అయితే వాటిలో ఏ చెట్టుపై నుంచి జారిపడిందో గానీ ఓ పాము కారు
ముంబై: ఒక పాము నిద్రిస్తున్న ఆరేండ్ల బాలిక మెడకు చుట్టుకున్నది. రెండు గంటలపాటు ఆమె వద్దనే ఉన్న పాము చివరకు ఆ పాప కదలడంతో కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ
పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన
నిజామాబాద్ జిల్లా చందూర్లోని నిజాంసాగర్ కాలువలో చేపలు పడుతుండగా నాందేవ్ అనే వ్యక్తికి నాలుగున్నర ఫీట్ల పాపెర చిక్కింది. దాని బరువు సుమారు 5.5 కిలోలు ఉంది. ఇంతటి పొడవైన చేప లభించడం ఈ ప్రాంతంలో ఇదే మొదట�
సోషల్మీడియా లైక్ల కోసం ఓ యువకుడి వికృత చేష్టహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సోషల్మీడియాలో లైక్ల కోసం, ఒక్కసారిగా పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు ఏ కంగా బతికున్న పాము తలను పరపర నమిలేశాడు. పాము గిలగి
అమరావతి, ఆగస్టు : కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలను పాములు హడలెత్తిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 21 మంది పాముకాటుకు గురయ్యారు. దివిసీమ ప్రాంతంలో తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. నాగాయలంక మండలం నంగే�
ధైర్యాన్ని ప్రదర్శించిన రాజయ్యగన్నేరువరం, జూలై 31: ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని ఓ పాము దారివెంట వెళ్తున్న వృద్ధుడి కాళ్లను చుట్టుకొన్నది. అతడు ఏమాత్రం బెదరకుండా దానిని పట్టుకొని నేలకేసి బాది చంపేశ�
ఒట్టావా, జూలై 18: రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారిలో 40 శాతం మంది మరణానికి తీవ్ర రక్తస్రావమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రక్తస్రావాన్ని ఆపగలిగితే ప్రతి 10 మంది బాధితుల్లో నలుగురి