స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యార్థి అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ బడుల పరిధిలో స్కూల్ మేనేజ్మెట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా ప
జనవరి 19 : పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ఈ నెల 29న ఎన్నుకోనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారికంగా ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేసి, 29న ఎన్�
విద్యార్థి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ఎస్ఎంసీతోపాటు పీటీఎం(పేరెంట్స్, టీచర్స్ మీటింగ్)సమావేశాలు విధిగా నిర్వహించేందుకు 2022-23 విద్యా సంవత
పిల్లలకు కుటుంబమే మొదటి బడి.. తల్లిదండ్రులే తొలి గురువులు.. వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకం. అందుకే తల్లిదండ్రులు అన్ని విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాలి. పిల్లల నమోదు, హాజరు, డ్రాపౌట్లు, పాఠశాల నిర్�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫారాల కుట్టుకూలీ చార్జీలు మంజూరయ్యాయి. 24 లక్షల మంది విద్యార్థుల కుట్టుకూలీ చార్జీలుగా రూ. 24.25 కోట్లను పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది.
పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.89 లక్షల విద్యార్థులకు స్నాక్స్ను సమకూర్చేందుకు రూ.9.67 కోట్ల నిధులను విడుదల చేసింది.