Case filed on BJP MLA | బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పదంగా ప్రవర్తించారు. మసీదు లోపల అభ్యంతరకరమైన పోస్టర్ను అంటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ �
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఢిల్లీ నుంచి దియోగఢ్ (జార్ఖండ్)కు వెళ్లాల్సిన విమానం హఠాత్తుగా రద్దు కావటంతో ఢిల్లీ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు నిరసనకు దిగారు. ‘బంద్ కరో.. బంద్ కరో’ అంటూ కొంతమంది ప్రయాణికులు పెద్ద పెట్టున నిన�
మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు తీవ్రంగా కొట్టి జై శ్రీరాం అనాలని వేధింపులకు గురిచేసి ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది.
తిరువనంతపురం: సీఎం ప్రయాణించిన విమానంలో ప్రయాణికుల మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. �
CM KCR | ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్ల