బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు
స్వదేశంలో భారత్తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టుకు చరిత అసలంక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్లో వనిందు హసరంగ దారుణ వైఫల్యంతో అతడు కెప్టెన్గా వైదొలగగా శ్�
ICC: వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్.
శ్రీలంక క్రికెట్ బోర్డును భారీ ఆదాయంపై కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా హక్కులను రికార్డు ధరకు అమ్మడం కోసం బిడ్డర్స్ను ఆహ్వానించింది. మీడియా హక్కుల ధరను రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మ�
కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు టీమ్ పూర్తిగా బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల �
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ