నగరంలో స్కైవాక్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక�
Skywalk | నగర పరిధిలోని మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే స్కైవే
త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీ �
నిర్వహణ పనుల పేరుతో హైదరాబాద్లో (Hyderabad) అధికారికంగా కరెంటు కోతలు (Power Cut) విధిస్తున్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ప్రతిరోజూ 2 గంటలపాటు కోతలను అమలుచేస్తున్నారు. అయితే 2 గంటలకు మించే కరె
మరోసారి తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారైనా రాష్ర్టానికి ఏమైనా ఇస్తారా? ఎప్పటిలాగే ఉత్త చేతులతోనే వస్తారా? అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్ఎండీఏ అంతర్జాతీయ హంగులతో అకాశమార్గాన్ని (స్కైవాక్) నిర్మిస్తున్నది. రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ స్కై వాక్ పన�