వల్మిడిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కల్యాణం ముగిసిన తర్వాత భక్తులు భోజనం చేసేందుకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలాయ
భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మధ్యాహ్నం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు.
ఖిల్లా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్పాండే నేతృత్వంలో ఉదయం హోమం, బలిహరణం, సాయంత్రం హోమం, బల�
మాఘమాసోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఏకోత్తర సహస్ర కలశవాహన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కలశాల్లో శుద్దోదకాలు, ద్రవ్య కలశాల్లో ఆయా దేవతలను ఆవాహనం చేశ�
భద్రాచలం సీతారామచంద్రస్వామికి సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన అబ్బరాజు లక్ష్మి, అపర్ణ-విజయ్ దంపతులు బంగారు లాకెట్ను స్వామి వారికి ఆదివారం బహూకరించారు.
జిల్లా కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస ప్రత్యేక పూజలు తెల్లవారుజామున ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఐదు �
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు సోమవారం లక్ష్మీతాయారమ్మ భక్తులకు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.
వాల్మీకి మహర్షి జన్మస్థలమైన వల్మిడిలో రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు పాలకుర్తిలోని సోమన�