Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి
Minister KTR | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ (KTR) తన
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని పొగమంచు చుట్టేసింది. ఉదయం 8 గంటలు గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన�
ఇక్కడ మానవ వనరులు, సౌకర్యాలు పుష్కలం వనరుల్లేని రాష్ర్టాలకిచ్చి మాకెందుకివ్వరు? ఏడుసార్లు లేఖలు రాసినా స్పందన లేని కేంద్రం మెగా క్లస్టర్తో భారీగా ఉపాధి అవకాశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ యువత �
Mega Powerloom Cluster | సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నందుకు నెట్టివేత సిరిసిల్ల టౌన్, నవంబర్ 13: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని సర్దిచెప్తుండగా అత్యుత్
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�
రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య సిరిసిల్ల రూరల్: రాబోయే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు. శ�
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల