ఎలిక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 3.7 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్తో 159 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఢిల్లీ షోరూంలో ఈ స్�
బజాజ్ ఆటో లిమిటెడ్..దేశీయ మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చేతక్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన చేతక్ 3001 అప్గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసింది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ మరో అడుగుముందుకేసింది. ఇప్పటికే తన తొలి మాడల్కు విశేష స్పందన లభిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా సరికొత్త మాడల్ను తీసుకొచ్చింది. ఎంజీ విండ్సర్ ఎక్స్క్లూజివ్ ప్రో రకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.17.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మరో ఈవీని దేశీయ మార్కెట్కు పరిచయం చేయబోతున్నది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను గురువారం ఈవీ రూపంలో ఆవిష్కరించింది.
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. కోమెట్ ధరను భారీగా తగ్గించింది. బ్యాటరీ యాస్ ఏ సర్వీసు కింద కొనుగోలు చేసిన వారికి ఈ మాడల్ ధరను రూ.2 లక్షల వరకు కోత పెట్టింది. దీంతో కోమెట్ ఈవీ ధర రూ.4.99 లక్షలకు తగ్గనున్న�