సింగపూర్: కరోనా టీకా వేయించుకున్న వారం రోజుల వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర�
సాంస్కృతిక సమ్మేళనం| సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్లైన్
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. టీసీఎస్ఎస్ వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ రక్తదాన
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి 2020 జూలైలో ఏర్పడిన అనతి కాలంలోనే సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో విశేష కృషి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్నది.
సింగపూర్ : పనిమనిషిని చిత్రహింసలతో వేధించి ఆమె మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ న్యాయస్ధానం 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 2016 జులై 26న గాయత్రి మురుగయన్ (41) ఇంట్లో పనిచేస
కొలంబో: గతవారం కొలంబో తీరంలో అగ్నిప్రమాదానికి గురైన సింగపూర్ ఓడ మునిగిపోతున్నదని, దానివల్ల సముద్రంలోకి ఒలికే చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలంక సముద్ర పర్యావరణ రక్షణ ప్రాధి�
అన్నమయ్య శతగలార్చన| వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి సందర్భంగా తెలుగు భాగవత ప్రచార సమితి శతగళార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సింగపూర్ నుంచి నాలుగో అన్నమయ్య శతగళార్చన ఫేస్�
ఎన్నారై | సింగపూర్లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించారు.
కేజ్రీవాల్, కేంద్రం మధ్య మాటలయుద్ధం డిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న కేంద్రం కొత్త స్ట్రెయిన్ వార్తలు అవాస్తమన్న సింగపూర్ అది భారత్ వేరియంటేనని వెల్లడి సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కే�
ఆ వార్తల్లో నిజం లేదు | భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గక పోవడం దృష్ట్యా అన్ని పాఠశాలలు మూసివేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది.