ఎన్నారై | సింగపూర్లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించారు.
కేజ్రీవాల్, కేంద్రం మధ్య మాటలయుద్ధం డిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న కేంద్రం కొత్త స్ట్రెయిన్ వార్తలు అవాస్తమన్న సింగపూర్ అది భారత్ వేరియంటేనని వెల్లడి సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కే�
ఆ వార్తల్లో నిజం లేదు | భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గక పోవడం దృష్ట్యా అన్ని పాఠశాలలు మూసివేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది.
INS Jalaswa: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకులు సరిపడా లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఆక్సిజన్ రవాణా చేసే సమర్థవంతమైన ట్యాంకులను దిగుమతి చేసుకో�
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ |సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు.
ఇప్పటివరకు డోర్ డెలివరీ అంటే మనుషులు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనికి కూడా రోబోలను వాడేస్తున్నారు. సింగపూర్ కి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఈ
హైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంగా, ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ము