కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గక పోవడం దృష్ట్యా అన్ని పాఠశాలలు మూసివేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది.
INS Jalaswa: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకులు సరిపడా లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఆక్సిజన్ రవాణా చేసే సమర్థవంతమైన ట్యాంకులను దిగుమతి చేసుకో�
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ |సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు.
ఇప్పటివరకు డోర్ డెలివరీ అంటే మనుషులు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనికి కూడా రోబోలను వాడేస్తున్నారు. సింగపూర్ కి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఈ
హైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంగా, ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ము
తానా | ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం"లో తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక
హైదరాబాద్ : ప్రవచనామృతంతో సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కవి, గ్రంధకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఋషిపీఠం సంస్థాపకులు, గురువర్యులు పూజ్య బ్రహ్మ
హైదరాబాద్: సింగపూర్లో శతచండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజ�