PM Modi | ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి (Simhachalam temple) చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవా
| విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
Simhachalam Temple | ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరుగనున్నది. అదే రోజున అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపైనున్న ఆలయంలో తొలి గ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలోని ప్రసిద్ధ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. స్వామి నిజరూప దర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
గులాబ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవాలయ ప్రాంగణంలోకి �
అమరావతి ,మే 7 :సింహాచలంవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలోమే 10వ తేదీ నుంచి మే15 తేదీ వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేసారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని మూసివేయాలని అధికారులు�