సిద్దిపేట| సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానకు అక్కన్నపేట మండలం గౌరవెల్లి పాత చెరువుకు గండి పడింది. ఒక్కసారిగా నీరు
మూడు మోటర్లతో నీటి తరలింపు 10 టీఎంసీల మేర నింపాలని నిర్ణయం సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోల పథకంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్లోకి నీటి తరలింపు ట్రయల్న్ విజయవంతమైంద�
సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పా�
సిద్దిపేటలో ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వడంలేదు. ప్రకృతి ప్రేమికుల మనసు దోచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం (అర్బన్ పార్క్)లో ఆహ్లాదకరమైన ఫొటోలను తీసిన ఆర్థికశా�
సిద్దిపేట : ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే నని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
సిద్దిపేట అర్బన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సిద్దిపేట పట్టణం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయుడు రామస్వామిని గురువారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా రామస్వామ�
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
సిద్దిపేట అర్బన్: కేవలం వరి పంట మాత్రమే కాకుండా రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎంలు సత్యనారాయణ పాణిగ్రహి, నటరాజన్ అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి క�
అభినందించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట: దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇ�
హుస్నాబాద్ టౌన్: కరువుతీరా వానలు కురిసాయి.. కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువు నిండుగామారింది. చెరువు కట్ట కింద ఉన్న భూములన్ని పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా మారింది. కనుచూప మేర పచ్చని పొలాలతో పుడమ�
హుస్నాబాద్: బస్సు ఎక్కి కూర్చున్న ఓ వృద్ధుడు సీటులోనే ఒరిగి మృతి చెందిన ఘటన బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. వివరా ల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్పల్లికి చెందిన �