మృతదేహాన్ని వెలికితీసిన బంధువులు కోనాపూర్ గ్రామంలో విషాదఛాయలు రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామ�
జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల స�
ఠాణా మెట్లెక్కిన బాలుడు బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకు
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసో�
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశంసలు లేఖ రాసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అధికారులకు మంత్రి హరీశ్రావు అభినందనలు సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్�
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సిద్దిపేట జిల్లా రామారంలో 9.43 సెంటీమీటర్ల వాన 12న ఏడు జిల్లాల్లో వడగండ్ల వర్షం హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో ఓ వైపు వానలు పడుతుండగా.. మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తున�
ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగ�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం
Harish Rao | నైతిక విలువల రాజకీయాలకు ప్రతిరూపం భూపాల్రెడ్డి అని ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపా
Ex minister Fariduddin | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో బుధవారం హైదరాబాద్లో మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను, కుటుంబీక
తారా కళాశాలలో ‘మన ఉత్పత్తులు.. మన అంగడి’ఆకట్టుకున్న ప్రదర్శనరుచికరమైన వంటలకు భలే గిరాకీ సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 29: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పంటలు పండించి వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో �