ధూళిమిట్ట చెక్డ్యాం వద్ద మత్స్యకారుల సందడి మద్దూరు: రాత్రి కురిసిన భారీ వర్షానికి మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలోని చెరువు, కుంటలు మరోసారి నిండి మత్తడులు పోస్తు న్నాయి. ధూళిమిట్ట మండల కేంద్రంలోని చెక
సిద్దిపేట: ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు చేయరాదని, ఇక నుంచి సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. సోమవారం పట్టణంలోని ఫ్లెక్స్ ప్రిం�
Rain : జిల్లాల్లో భారీ వర్షం.. కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వాన | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిర
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగులకు వేతనాలు పెంచాం వెక్కిరించిన వారే ఈర్ష్యపడే స్థాయికి ఎదిగాం తలసరి ఆదాయంలో మనమే నంబర్వన్ జిల్లా ఏర్పాటుతో పాలన చేరువ చేశాం.. మోడల్ స్కూల్ గ్రాఫ్ ఇమేజ్
మంత్రి హరీశ్రావు | బీజేపీ గొబెల్స్ను మించి తీవ్రస్థాయిలో అసత్య ప్రచారం చేస్తుందని, అతను బతికుంటే ఆ పార్టీ ప్రచార తీరును చూసి ఉరేసుకునేవాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపే�
భవన నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన | ఇండస్ట్రియల్ పార్కులో రూ.10కోట్లతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగ�
సిద్దిపేట : జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో గల మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సామూహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్�
ఆయిల్ పామ్, సెరీకల్చర్ సాగును ప్రోత్సహించాలి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల శాతం పేదల ఆత్మగౌరవ భవనాలు డబుల్ బెడ్రూం ఇండ్లు జడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్
ఉచిత విద్యుత్ స్కీం | రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ను అందించే స్కీం వరం లాంటిదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఆరోగ్య తెలంగాణ | ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
EWS Reservations | రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.