బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. ఈ సినిమా తర్వాత సిద్ధు నువ్వొస్తానంటే నేనొద్దంటానా? అనే సినిమా చేయగా ఇది కూడా మంచి విజయం సాధించింది.అయితే కొన్నాళ్లుగా తెల�
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావుహైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే ఊస
భిన్న ధృవాల్లాంటి వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు, వారి మధ్య అనూహ్యంగా సంభవించిన వైరం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వారి జీవితాన్ని ఏ తీరాలు చేర్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘మహాసమ�
90 ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Cinema Industry) ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చుంటాయి. వాటిలో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీస్తే కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా బొమ్మరిల్లు (Bommarillu).
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు సిద్దార్థ్. ఇప్పుడు ఆయన మహా సముద్రం చిత్రంలో శర్వానంద్తో కలిసి నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పాత్ర డిఫరెంట్గా , కొత్తగా ఉంటుంద�
‘శీను’ ‘రోజాపూలు’ ‘బిచ్చగాడు’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ డైరెక్టర్ శశి. ఆయన నిర్దేశకత్వంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘�
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావ్ హైదరీ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల�
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన నటుడు సిద్ధార్థ్ . కొన్నాళ్లుగా టాలీవుడ్ పరిశ్రమకు దూరంగా ఉన్న అతను ఇప్పుడు మహా సముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో శర్వాన�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో మహాసముద్రం ఒకటి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంల�
సిద్దార్థ్..పేరుకు తమిళ హీరో.. కానీ 15 ఏళ్ల కింద తెలుగు హీరోలు కూడా మనసులో కుళ్ళుకొనే స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న హీరో. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర అభిమానులను సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్.
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి. అందులో బొమ్మరిల్లు కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం�
రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్.